భగవద్గీత

1. ఉ. కౌరవ సైన్యమందు గల గౌరవనీయుల జూచి, పార్థుడు గ్రారు లహం బడంచు తన గాండివమున్ జెయి జార్చి, నేనికన్ గోరను, భ్రాత్రు రక్తమును గ్రోలి జయించిన యట్టి రాజ్యమున్, ఈ రణ మేల నిప్పుడన, కృష్ణుడు వానితొ యప్పు డిట్లనెన్. కౌరవ సైన్యంలో ఉన్న పూజనీయులైన వ్యక్తులను చూసి, అర్జునుడు భయంకరమైన శత్రువుల గర్వాన్ని అణచే తన గాండీవ ధనుస్సును చేతినుండి జార్చి, నేను ఇక అన్నదమ్ముల రక్తము త్రాగి గెలిచే రాజ్యం కోరను, … Continue reading భగవద్గీత